ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్తీక మాసం ఆఖరి రోజు.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2021-12-05T15:31:48+05:30

కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు కృష్ణా నదిలో దీపాలు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు కృష్ణా నదిలో దీపాలు వదులుతూ పోలి స్వర్గానికి పంపిస్తున్నారు. మహిళలు అరటి డోప్పల్లో 31 వత్తులు వెలిగించి ఓం నమ:శివాయ అంటూ కార్తీక దీపాలను వదులుతున్నారు. అలాగే శివాలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. 


కాగా నరసాపురంలో కార్తీక మాసం ముగియడంతో భక్తులు వశిష్ట గోదావరికి పోటెత్తారు. పోలు పాడ్యమి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు గోదావరిలో పుణస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో స్నాన ఘట్టాలు రద్దీగా మారాయి. భక్తులు ప్రత్యేక పూజలు చేసి గోదావరిలో పోలి స్వర్గం వద్ద దీపాలను వదులుతున్నారు.

Updated Date - 2021-12-05T15:31:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising