ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: పల్టీలు కొట్టిన బైక్...యువకుడు మృతి

ABN, First Publish Date - 2021-09-14T16:50:31+05:30

కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజీగూడెం బుద్దవరం ప్రధాన రహదారిపై వేగంగా దూసుకొస్తున్న ఓ బైక్ అదుపుతప్పి పల్టీలు కొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజీగూడెం బుద్దవరం ప్రధాన రహదారిపై వేగంగా దూసుకొస్తున్న ఓ బైక్ అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో అజ్జాపూడి గ్రామానికి చెందిన నవ్వులూరి కాంత్రి కుమార్(23) మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-09-14T16:50:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising