ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: విస్సన్నపేటలో ముగిసిన జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్

ABN, First Publish Date - 2021-11-18T19:23:42+05:30

కృష్ణా జిల్లా విస్సన్నపేటలో జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా విస్సన్నపేటలో జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి 9,752 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.


పార్టీల వారీగా వచ్చిన ఓట్లు: 

వైఎస్సార్సీపీ-  15,802

టీడీపీ - 6146

బీజేపీ - 894

సీపీఎం - 538

బీఎస్పీ - 278

జాతీయ కాంగ్రెస్ పార్టీ - 378

నోటా - 181

చెల్లని ఓట్లు - 894 

Updated Date - 2021-11-18T19:23:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising