ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గమ్మను దర్శించుకున్న స్వాత్మా నందేంద్ర స్వామిజీ

ABN, First Publish Date - 2021-01-25T17:38:42+05:30

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన చతుర్వేద హావన పూర్ణాహుతి కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మా నందేంద్ర స్వామీజీ విచ్చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన చతుర్వేద హావన పూర్ణాహుతి కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మా నందేంద్ర స్వామీజీ విచ్చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని స్వామిజీ దర్శించుకున్నారు. స్వాత్మా నందేంద్ర స్వామీజీని ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు,మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గౌతమ్ రెడ్డి  స్వాగతం పలికారు. అనంతరం చతుర్వేద హావనము  పూర్ణాహుతిలో స్వామీజీ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-25T17:38:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising