ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: కారు - ఆటో ఢీ...ఎనిమిది మందికి గాయాలు

ABN, First Publish Date - 2021-10-04T14:03:08+05:30

కృష్ణా జిల్లా మైలవరం మండలం గణపవరం అడ్డరోడ్డు వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం మండలం గణపవరం అడ్డరోడ్డు వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు - ఆటో పరస్పరం ఢీకొన్న ఘటనలో 8 మంది గాయపడ్డారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-10-04T14:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising