నేడు ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు
ABN, First Publish Date - 2021-01-26T13:09:17+05:30
72వ రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నారు.
విజయవాడ: 72వ రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి, మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.
Updated Date - 2021-01-26T13:09:17+05:30 IST