ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తౌక్టే ప్రభావిత రాష్ట్రాలకు ఏపీ ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు

ABN, First Publish Date - 2021-05-17T13:45:11+05:30

తౌక్టే ప్రభావిత రాష్ట్రాలకు విజయవాడ ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు తరలివెళ్లాయి. ఈనెల 18న గుజరాత్ వద్ద తౌక్టే తీరం దాటనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తౌక్టే ప్రభావిత రాష్ట్రాలకు విజయవాడ ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు తరలివెళ్లాయి. ఈనెల 18న గుజరాత్ వద్ద తౌక్టే తీరం దాటనుంది. ఈక్రమంలో వాతావరణ హెచ్చరికలు, కేంద్రం ఆదేశాలతో 126 మందితో కూడిన విజయవాడ ఎన్డీఆర్ఎఫ్ బృందం తౌక్టే ప్రభావిత రాష్ట్రాలకు తరలివెళ్లాయి. విపత్తు సమయంలో సహాయక చర్యల సామగ్రితో బలగాలు బయలుదేరాయి. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి మూడు ప్రత్యేక వాయుసేన విమానాల్లో ఆయా రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తరలివెళ్లాయి. 

Updated Date - 2021-05-17T13:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising