ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో నారా లోకేశ్‌పై కేసు నమోదు

ABN, First Publish Date - 2021-06-19T23:15:16+05:30

సూర్యారావుపేట పీఎస్‍లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పై కేసు నమోదైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని లోకేశ్‌, మరోనేత కొల్లు రవీంద్రపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సూర్యారావుపేట పీఎస్‍లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పై కేసు నమోదైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని లోకేశ్‌, మరోనేత కొల్లు రవీంద్రపై కేసులు నమోదు చేశారు. ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పరామర్శించిన సందర్భంలో పరామర్శించడానికి సూర్యారావుపేట కోర్టు సెంటర్‍కు లోకేశ్, కొల్లు రవీంద్ర వెళ్లారు. ఆ సమయంలో కరోనా నిబంధనలు పట్టించుకోలేదన్న కారణంగా ఈ నెల 12న ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే దీనిపై వివరణ ఇవ్వవలసింగా తాజాగా నోటీసులు పంపారు.   


Updated Date - 2021-06-19T23:15:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising