ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-05-05T13:50:21+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. కరోనా వైరస్‌తో కొండపై ముగ్గురు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ:  ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. కరోనా వైరస్‌తో కొండపై ముగ్గురు మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున ఎన్‌ఎమ్‌ఆర్‌గా పనిచేస్తున్నఆకుల హరి మృతి చెందగా, నిన్న ఆలయ అర్చకులు రాఘవయ్య మృతి చెందారు. నాలుగు రోజుల క్రితమే ఓ అర్చకుడు కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు కరోనాతో పలువురు ఉద్యోగులు బాధపడుతున్నారు. కరోనా విజ‌ృంభణ నేపథ్యంలో  నేటి నుంచి అమ్మవారి దర్శనం వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. 

Updated Date - 2021-05-05T13:50:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising