ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగ్గయ్యపేట మున్సిపాలిటీలో టీడీపీ, వైసీపీ మధ్య పోటాపోటీ

ABN, First Publish Date - 2021-11-17T17:39:34+05:30

కృష్ణా జిల్లా జగయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా జగయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ నెలకొంది. జగయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కౌంటింగ్ సెంటర్ వద్ద హాల్‌చల్ చేశారు. 13వ వార్డులో టీడీపీకి మెజార్టీ రావడంతో మళ్ళీ రీ కౌంటింగ్‌ చేయాలని ఉదయభాను డిమాండ్ చేశారు. కౌంటింగ్ సెంటర్‌కు ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రావడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఏజెంట్లను బెదిరింపు ధోరణిలో ఉదయభాను వ్యహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు జగ్గయ్యపేట మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులకు గాను... 16వార్డుల కౌంటింగ్ పూర్తి అయ్యింది. 16వార్డుల్లో 8 వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే 8 వార్డులో వైసీపీ విజయం సాధించింది. 

Updated Date - 2021-11-17T17:39:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising