ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి పర్వతం

ABN, First Publish Date - 2021-10-14T14:29:49+05:30

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి పర్వతం ఎరుపుమయంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి పర్వతం ఎరుపుమయంగా మారింది. దేవీ నవరాత్రుల సందర్భంగా భవానీలు  నవరత్న మాల వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల నుంచి దుర్గమ్మ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భవానీలు వస్తున్నారు. మూడు రోజుల పాటు భవానిల తాకిడి ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో  విజయదశమికి చేసిన ఏర్పాట్లు మరో రెండురోజుల పాటు పొడిగించనున్నారు. 

Updated Date - 2021-10-14T14:29:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising