ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గమ్మ ఆలయంలో పాలకమండలి సమావేశం ప్రారంభం

ABN, First Publish Date - 2021-06-21T17:43:16+05:30

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో పాలకమండలి సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో పాలకమండలి సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. దాదాపు 42 ఎజెండాలతో కూడిన ప్రతిపాదనలు పాలకమండలి ముందు ఉన్నాయి. ప్రధానంగా 20 అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులు, టెండర్ల అవకతవకలు, నూతన నిర్మాణాలు, దసరా ఉత్సవాలు గురించి చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన రూ.72 కోట్లను ఆలయంలో ఏ అభివృద్ధి పనులకు ఉపయోగించాలనే దానిపై పాలకమండలి చర్చించనున్నట్లు తెలుస్తోంది. దుర్గగుడి ఈవో భ్రమరాంబ, చైర్మన్ పైలా సోమినాయుడు, పాలక మండలి సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-21T17:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising