ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-11-15T16:16:29+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్ష మాల ధారణలు ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్ష మాల ధారణలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం  ఈవో బ్రమరాంబ పూజా కార్యక్రమాలతో  భవానీ దీక్షలను ప్రారంభించారు. కార్తీక ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు మండల దీక్షా మాల ధారణలు  కొనసాగనున్నాయి. వచ్చే నెల 5 నుంచి 9 వరకు అర్ధమండల దీక్షలు జరుగనున్నాయి. డిసెంబర్ 25 నుంచి 29 వరకు భవానీ దీక్షా మాల విరమణలు కొనసాగనున్నాయి. దీక్షా పరుల కోసం దుర్గ గుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దుర్గగుడి వైదిక కమిటీ సభ్యుల సమక్షంలో  భవానీలు మాలలను స్వీకరించారు. 

Updated Date - 2021-11-15T16:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising