ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెడ్‌మాస్టర్‌కు కరోనా... భయాందోళనలో విద్యార్థులు

ABN, First Publish Date - 2021-04-22T17:35:05+05:30

నగరంలోని పాయకపురం సుందరయ్యనగర్ శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్‌‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలోని పాయకపురం సుందరయ్యనగర్ శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య మున్సిపల్ హై స్కూల్  హెడ్ మాస్టర్‌‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్కూల్‌లో 162 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో హెడ్‌మాస్టర్‌కు కరోనాతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలకు సోమవారం వరకు విద్యశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. 

Updated Date - 2021-04-22T17:35:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising