ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2021-11-08T14:48:54+05:30

కృష్ణా జిల్లా అవనిగడ్డలో నాగుల చవితి సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డలో నాగుల చవితి సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర  స్వామివారి ఆలయానికి  భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే ఆలయం వద్ద పుట్టలో పాలు పోసేందుకు భక్తులు బారులు తీరారు.  అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్వామివారి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం  దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2021-11-08T14:48:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising