ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: మూలలంకలో శివలింగం ప్రత్యక్షంపై పెరుగుతున్న వివాదం

ABN, First Publish Date - 2021-10-04T19:17:13+05:30

జిల్లాలోని కలిదిండి మండలం మూలలంక గ్రామంలో సచివాలయం నిర్మించే ప్రాంతంలో శివలింగం ప్రత్యక్షంపై రోజు రోజుకు వివాదం పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జిల్లాలోని కలిదిండి మండలం మూలలంక గ్రామంలో సచివాలయం నిర్మించే ప్రాంతంలో శివలింగం ప్రత్యక్షంపై రోజు రోజుకు వివాదం పెరుగుతోంది. శివలింగం కనిపించిన చోట శివాలయం నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలోని కొంతమందిని అక్రమ అరెస్టులు చేసి కేసులు నమోదు చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చెయ్యకపోతే ఆందోళన చెపడతామని హెచ్చరించారు. శివలింగం కనిపించిన చోట శివాలయం నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-10-04T19:17:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising