ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో అగ్రిగోల్డ్ డైరెక్టర్ సవడం శ్రీనివాస్ మృతి

ABN, First Publish Date - 2021-04-22T17:59:00+05:30

: అగ్రిగోల్డ్ డైరెక్టర్ సవడం శ్రీనివాస్ కరోనాతో మృతి చెందారు. గత వారం రోజులుగా శ్రీనివాస్ కరోనాతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఆయన మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: అగ్రిగోల్డ్ డైరెక్టర్ సవడం శ్రీనివాస్ కరోనాతో మృతి చెందారు. గత వారం రోజులుగా శ్రీనివాస్ కరోనాతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఆయన మరణించారు. ఇప్పటికి వివిధ కారణాలతో అగ్రిగోల్డ్‌కు చెందిన ముగ్గురు డైరెక్టర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో డైరెక్టర్లు ఇమ్మిడి సదా శివవరప్రసాద్, అవ్వా ఉదయ భాస్కర్ మరణించారు. 

Updated Date - 2021-04-22T17:59:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising