ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada: ఇంద్రకీలాద్రికి పెరిగిన భక్తుల తాకిడి

ABN, First Publish Date - 2021-09-03T16:07:12+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై భక్తులు తాకిడి అధికంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై భక్తులు తాకిడి అధికంగా ఉంది. శ్రావమాసం ఆఖరి శుక్రవారం కావడంతో దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొవిడ్ నిబంధనలు పాటించి దర్శనం చేసుకోవాలని ఆలయ సిబ్బంది సూచించారు. వన్ టౌన్ పాత శివాలయంలో  సామూహిక వరలక్ష్మీ వ్రతాలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2021-09-03T16:07:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising