ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ దుర్గ అగ్రహారంలో దారుణం

ABN, First Publish Date - 2021-06-25T22:04:39+05:30

విజయవాడ: నగరంలోని అగ్రహారంలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలోని అగ్రహారంలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై హత్య జరిగింది. ఓ వ్యక్తిని ముగ్గురు దుండగులు కత్తులతో  నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు కండ్రిగకు చెందిన రామారావుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీపుటేజినీ పరిశీలిస్తున్నారు. ఈ హత్య వెనుక రమేష్ అనే రౌడీ షీటర్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలియవచ్చింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-06-25T22:04:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising