ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవినేనితో కలిసి తోలుకోడు వెళ్లనున్న టీడీపీ మహిళా నేతల బృందం

ABN, First Publish Date - 2021-06-24T16:48:20+05:30

తోలుకోడు గ్రామంలో నిన్న చోటుచేసుకున్న మల్లాది నాగేంద్రమ్మ మృతికి సంబంధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తోలుకోడు గ్రామంలో నిన్న చోటుచేసుకున్న మల్లాది నాగేంద్రమ్మ మృతికి సంబంధించిన ఘటనా స్థలాన్ని మహిళా నేతల బృందంతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు  సందర్శించనున్నారు. ఇప్పటికే టీడీపీ మహిళా నేతలు మైలవరం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.  మాజీ జెడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, విజయవాడ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, విజయవాడ పార్లమెంట్ మహిళా ఉపాధ్యక్షురాలు సుచిత్ర, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బొమ్మసాని జ్యోతి తదితర మహిళా నేతల బృందం తోలుకోడు వెళ్ళనున్నారు.

Updated Date - 2021-06-24T16:48:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising