ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.500కు టీవీ అమ్ముతూ పోలీసులకు చిక్కిన ఘరానా దొంగలు

ABN, First Publish Date - 2021-03-01T17:05:57+05:30

నగరంలోని జగ్గయ్యపేట మండలం గౌరవరం జాతీయ రహదారిపై రూ.9 లక్షల విలువైన ఎలక్ర్టానిక్‌ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలోని జగ్గయ్యపేట మండలం గౌరవరం జాతీయ రహదారిపై రూ.9 లక్షల విలువైన ఎలక్ర్టానిక్‌ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గౌరవరం వద్ద రూ.500 టీవీని అమ్మేందుకు ప్రయత్నింస్తుండగా అనుమానవం వచ్చిన పోలీసులు వారిని పట్టుకున్నారు. విచారణలో పలు వాస్తవాలు వెలుగు చూశాయి. ఎనికేపాడు ఎల్‌జీ షోరూమ్‌ నుంచి భీమవరం వెళ్లేందుకు ఎలక్ర్టానిక్‌ పరికరాలతో సిద్ధంగా ఉంచిన ఆటోను యూపీకి చెందిన వ్యక్తులు దొంగిలించి పారిపోయారు. ఎనికేపాడు ఎల్‌జీ షోరూమ్‌ వద్ద దొంగిలించి వాటిని హైదరాబాద్‌ తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో గౌరవరం వద్దకు రాగానే డీజిల్‌ అయిపోవటంతో టీవీని రూ.500లకు అమ్మే ప్రయత్నంలో ఘరానా దొంగలు పోలీసులకు చిక్కారు. 

Updated Date - 2021-03-01T17:05:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising