ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గగుడి వెండి సింహాల మాయం కేసులో వీడిన మిస్టరీ

ABN, First Publish Date - 2021-01-21T13:16:32+05:30

దుర్గగుడి అమ్మవారి ఆలయంలో వెండి సింహాల మాయం కేసు మిస్టరీని పోలీసులు చేధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దుర్గగుడి అమ్మవారి ఆలయంలో వెండి సింహాల మాయం కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ నేరస్తుడిని విచారిస్తుండగా  వెండి సింహాల మాయం బహిర్గతమైంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బాలకృష్ణను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా వెండి సింహాలను అపహరించానని ఒప్పుకున్నాడు. వెండి విగ్రహాలను తునిలో జ్యూయలరీ షాపులో విక్రయించినట్లు సమాచారం. 16 కిలోల బరువున్న మూడు వెండి విగ్రహాలను  షాపు యజమాని కరిగించినట్లు విచారణలో తేలింది. షాపు యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు బాలకృష్ణ అరెస్ట్‌ను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.

Updated Date - 2021-01-21T13:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising