ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్ఎస్ఎస్ చీఫ్‌ ఆశీస్సులు తీసుకున్నా: విజయసాయిరెడ్డి

ABN, First Publish Date - 2021-12-28T04:10:40+05:30

నర్సాపురం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్‌ భాగవత్ ఆశీస్సులు తీసుకున్నానని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సాపురం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్‌ భాగవత్ ఆశీస్సులు తీసుకున్నానని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. నర్సాపురంలో భాగవత్‌ను కలుసుకోగలిగే భాగ్యం దక్కిందని, ఆయన్ను కలుసుకోగలగడం గొప్ప గౌరవమంటూ విజయసాయి ట్వీట్ చేశారు. భాగవత్ మార్గదర్శకత్వం తనకు లభించిందంటూ ఫొటోలు కూడా జత చేశారు.



Updated Date - 2021-12-28T04:10:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising