ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యాహ్నం 12 గంటల తర్వాత కనిపిస్తే వాహనం సీజ్‌

ABN, First Publish Date - 2021-05-09T04:54:18+05:30

మధ్యాహ్నం 12 గంటల తర్వాత కనిపిస్తే వాహనం సీజ్‌

శనివారం మధ్యాహ్నం ఖాళీగా బందరురోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, మే 8 (ఆంధ్రజ్యోతి) : రోజూ మధ్యాహ్నం 12 గంటల తర్వాత నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నా చిన్నచిన్న కారణాలతో బయటకు వస్తు న్నారా? వీధుల నుంచి ప్రధాన రహదారుల వరకు రోడ్డుపైనే కూర్చుని  మాట్లాడుకుంటున్నారా? ఆదివారం నుంచి ఇలాంటి పనులకు చెక్‌. ఇకపై మధ్యాహ్నం 12 గంటల తర్వాత అకారణంగా బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్‌ చేస్తామని పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ప్రకటించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే రహదారులపై సంచరించడానికి సడలింపు ఉందని, ఆ తర్వాత అత్యవసరాలకే అనుమతిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - 2021-05-09T04:54:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising