ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ఆర్టీఐ కమిషనర్లుగా ఉల్చాల, కాకర్ల

ABN, First Publish Date - 2021-05-05T00:02:54+05:30

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా సీనియర్ జర్నలిస్ట్ ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి, కాకర్ల చెన్నారెడ్డిని ఎంపిక చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా సీనియర్ జర్నలిస్ట్ ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి, న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డిని ఎంపిక చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన సమాచార కమిషన్ ఎంపిక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. వీరిద్దరి పేర్లను ఖరారు చేసి గవర్నర్‌ ఆమోదానికి పంపారు. రాష్ట్రంలో ఇకపై వీరిద్దరూ సమాచార హక్కు చట్టం అమలును పర్యవేక్షిస్తారు. ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చరిత్రలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. రెండు దశాబ్దాలుగా పత్రికా రంగంలో జర్నలిస్టుగా సేవలు అందించారు. 


పోస్ట్‌ గ్రాడ్యుయేట్, లా గ్రాడ్యుయేట్‌ అభ్యసించిన కాకర్ల చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కోర్టుల్లో, ఉమ్మడి హైకోర్టుల్లో గత 15 ఏళ్ళుగా న్యాయవాదిగా సేవలందించారు. 

Updated Date - 2021-05-05T00:02:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising