ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: గవర్నర్‌తో టీటీడీ చైర్మన్ భేటీ

ABN, First Publish Date - 2021-11-02T18:15:08+05:30

: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బేటీ అయ్యారు. మంగళవారం రాజ్‌భవన్‌కు వచ్చిన ఆయన గవర్నర్‌కు స్వామి వారి ప్రసాదం, 2022 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్, డైరీలను బహుకరించారు. కరోనా నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం చేపట్టిన చర్యలు, ప్రస్తుతం భక్తులను అనుమతిస్తున్న విధి విధానాలను గురించి గవర్నర్‌కు సబ్బారెడ్డి వివరించారు. విపత్కర పరిస్ధితుల నేపథ్యంలో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌కు గవర్నర్ సూచించారు.

Updated Date - 2021-11-02T18:15:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising