ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందూ ధర్మాన్ని కాపాడాలి

ABN, First Publish Date - 2021-03-03T06:26:36+05:30

హిందూ ధర్మాన్ని కాపాడాలి

రాజరాజేశ్వరీ దేవస్థానాన్ని సందర్శిస్తున్న చిన జీయర్‌స్వామిజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనమలూరు, మార్చి 2: హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని త్రిదండి చిన జీయర్‌స్వామిజీ అన్నారు. పెదపులిపాకలోని శ్రీ విజయ రాజరాజేశ్వరీ ఆలయ పంచమ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో కోనేరు నిర్మాణానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయ పద్ధతిలో దేవాలయ నిర్మాణం చేపట్టారని, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి వ్యవస్థాపకుడు వాసుదేవానందగిరి స్వామీజీ చాలా కృషి చేశారని కొనియాడారు. కోనేరు నిర్మాణానికి రూ. లక్ష విరాళం అందిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో  అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T06:26:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising