ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లావ్యాప్తంగా మొత్తం మరణాలు 700

ABN, First Publish Date - 2021-04-17T05:30:00+05:30

జిల్లావ్యాప్తంగా మొత్తం మరణాలు 700

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శనివారం ఒక్కరోజే 493 మందికి వైరస్‌

ఒకరు మృతి

విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా ఉగ్రరూపం దాల్చింది. శనివారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా 493 మందికి వ్యాపించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో బాధితుడిని బలి తీసుకుంది. దీంతో జిల్లాలో మొత్తం మరణాల సంఖ్య 700కు చేరింది. పాజిటివ్‌  కేసుల సంఖ్య 54,666కు చేరింది. 3,875 మంది బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 50,091 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.  

Updated Date - 2021-04-17T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising