ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

థియేటర్లలో ప్రభుత్వ నిర్ణయించిన మేరకే టికెట్లు విక్రయించాలి

ABN, First Publish Date - 2021-04-14T06:08:53+05:30

నూజివీడు పట్టణంలోని థియేటర్లు యజమానులు ప్రభుత్వం అధిక ధరలకు సినిమా టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ ఎం.సురేష్‌కుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజివీడు రూరల్‌ : నూజివీడు పట్టణంలోని థియేటర్లు యజమానులు ప్రభుత్వం అధిక ధరలకు సినిమా టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ ఎం.సురేష్‌కుమార్‌ అన్నారు.  పట్టణంలోని సినిమా థియేటర్లను మంగళవారం తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేయాలన్నారు. . స్ర్కీన్‌-1లో గోల్డ్‌- రూ.112లకు, సిల్వర్‌-రూ. 60లకు, స్ర్కీన్‌-2లో ప్లాటినమ్‌- రూ.150లకు, గోల్డ్‌- రూ.112లకు, సిల్వర్‌-రూ. 60లకు, స్ర్కీన్‌-3లో గోల్డ్‌- రూ.112లకు, సిల్వర్‌-రూ. 60లకు మాత్రమే టికెట్లధరలు ఉండాల న్నారు. కొవిడ్‌ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ హెచ్చరించారు.

Updated Date - 2021-04-14T06:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising