ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల వినతి

ABN, First Publish Date - 2021-07-27T06:25:26+05:30

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల వినతి

ఎమ్మెల్సీకి వినతిపత్రం అందజేస్తున్న పీఆర్టీయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంచికచర్ల రూరల్‌, జూలై 26: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని పీఆర్టీయూ నాయకులు సోమవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతను కలిసి వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలని, 11వ పీఆర్సీ అమలు, సీపీఎస్‌ విధానం రద్దుకు కృషి చేయాలని కోరారు. సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నాయకులు అక్బర్‌ బాషా, రాఘవరాజు, పూర్ణచంద్రరావు, నాగరాజు పాల్గొన్నారు.  



Updated Date - 2021-07-27T06:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising