ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత ఇసుక విధానం అమలు చేయాలి: జవహర్

ABN, First Publish Date - 2021-06-17T21:48:49+05:30

ఉచిత ఇసుక విధానం అమలు చేయాలి: జవహర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: ఇసుక విధానంలో ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరతీసిందని మాజీ మంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఇసుక ధరను ఆరు రెట్లు పెంచి కృత్రిమ కొరత సృష్టించిందన్నారు. గతంలో లారీ కిరాయితో ఇసుక ధర రూ. 6 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.20 వేల వరకు అమ్ముతూ ప్రజలను దోచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలకు నెలకు రూ.400 కోట్ల ముడుపులు అందుతున్నాయన్నారు. వైసీపీ సర్కార్ ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-06-17T21:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising