ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్ల మరమ్మతుల్లో ప్రభుత్వ వైఫల్యంపై టీడీపీ నిరసన

ABN, First Publish Date - 2021-07-26T06:59:11+05:30

‘అడుగడుగునా అవినీతి - అడుగుకో గుంత’ చందాన వైసీపీ పాలన ఉందని టీడీపీ నాయకులు విమర్శించారు. టీడీపీ హయాంలో రూ.40 లక్షలతో కొత్తవంతెన నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు పనులు చేపట్టగా నిలిచిపోయిన రహదారిని పరిశీలించి నిరసన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవనిగడ్డ టౌన్‌, జూలై 25 : ‘అడుగడుగునా అవినీతి - అడుగుకో గుంత’ చందాన వైసీపీ పాలన ఉందని టీడీపీ నాయకులు విమర్శించారు. టీడీపీ హయాంలో రూ.40 లక్షలతో  కొత్తవంతెన నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు పనులు చేపట్టగా నిలిచిపోయిన రహదారిని పరిశీలించి నిరసన తెలిపారు. రహదారుల అభివృద్ధి విషయంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. టీడీపీ నేతలు కొల్లూరి వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబాబు, అన్నపరెడ్డి లక్ష్మి, గాంధీ, బర్మా శ్రీను, లుక్కా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-26T06:59:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising