ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawadaలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరసన

ABN, First Publish Date - 2021-08-28T16:07:25+05:30

పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నివాసం నుండి ధర్నా చౌక్‌పై సైకిల్, రిక్షాలపై నిరసన చేపట్టారు. ధరలు తగ్గాలి అంటే జగన్ పోవాలి అనే నినాదంతో ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరలపై చంద్రబాబుపై విమర్శలు చేసిన జగన్ నేడు ఏమి సమాధానం చెప్తారని గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు. 

Updated Date - 2021-08-28T16:07:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising