ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు గవర్నర్‌ను కలువనున్న టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2021-09-18T16:55:22+05:30

రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు టీడీపీ నేతలు కలువనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు టీడీపీ నేతలు కలువనున్నారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనపై సాక్షాధారాలతో గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. కలవనున్న వర్ల రామయ్య, గద్దెరామ్మోహన్, ఆలపాటి రాజా, అశోక్ బాబులు గవర్నర్‌ను కలువనున్నారు. 

Updated Date - 2021-09-18T16:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising