ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రానికి మేలు చేయడంలో ఎంపీలందరూ ఫెయిల్: యనమల

ABN, First Publish Date - 2021-03-24T16:35:55+05:30

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్, వైసీపీ నేతలు స్పందించకపోవడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్, వైసీపీ నేతలు స్పందించకపోవడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  ఏపీకి ప్రత్యేక హోదాపై  పార్లమెంట్‌లో ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రత్యేక హోదా ఇవ్వలేం, ప్రత్యేక ప్యాకేజీ అడగడం లేదన్నారని చెప్పారని.. అయితే  కేంద్ర మంత్రి  చేసిన వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.  జగన్ ప్రజల్ని మోసం చేశారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి మేలు చేయడంలో ఎంపీలందరూ ఫెయిల్ అయ్యారని... వారందరూ రాజీనామాలు చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-03-24T16:35:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising