ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్ రావడం చాలా సంతోషకరం: లోకేష్

ABN, First Publish Date - 2021-01-26T17:07:09+05:30

దివంగత సుప్రసిద్ధ గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ అవార్డు రావడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దివంగత సుప్రసిద్ధ గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ అవార్డు రావడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘అద్భుత గాన ప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న   కీ.శే. బాలసుబ్రహ్మమణ్యంగారికి పద్మవిభూషణ్‌ అవార్డు రావడం చాలా సంతోషకరం. ఈ వార్త విన్న ప్రతి తెలుగు హృదయం గర్విస్తోంది. అలాగే పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన  తెలుగు ప్రముఖులు.. ఏపీకి చెందిన వయోలిన్ కళాకారులు అన్నవరపు రామస్వామి, మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతి, సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్‌రావు, తెలంగాణకు చెందిన  గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుగార్లకు హృదయపూర్వక అభినందనలు’’ అంటూ లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - 2021-01-26T17:07:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising