ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జలవనరుల ప్రాజెక్టులపై ఆనాడే చెప్పినా మంత్రి వినలేదు: లోకేష్

ABN, First Publish Date - 2021-06-23T18:15:26+05:30

తెలుగురాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై మండలిలో గట్టిగా పోరాడామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగురాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై మండలిలో గట్టిగా పోరాడామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. తెలంగాణ భూభాగంపై పెట్టే జలవనరుల ప్రాజెక్టులకు ఏపీ నిధులు ఇస్తుందని కౌన్సిల్‌లో మంత్రి అనీల్ ప్రకటించారని అయితే...చారిత్రాత్మక తప్పు చేస్తున్నారని ఆనాడే హెచ్చరించినా మంత్రి వినలేదన్నారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని ప్రధాన ప్రతిపక్షం ఇచ్చే మంచి సలహాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఇప్పుడు చేసే తప్పిదాలకు భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడకూడదని లోకేష్ సూచించారు.

Updated Date - 2021-06-23T18:15:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising