ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌రణకు ప్రభుత్వ మద్దతు బాధాకరం: లోకేష్

ABN, First Publish Date - 2021-05-21T16:59:43+05:30

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో వందలాది మంది ప్రాణ త్యాగాలతో విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో వందలాది మంది ప్రాణ త్యాగాలతో విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ అన్నారు. మాక్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం అనుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం అందుకు మద్దతు తెలపడం బాధాకరమన్నారు. దీనిపై తీర్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని లోకేష్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-05-21T16:59:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising