ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధృవతారగా వెలిగిన బాలయోగికి నివాళులు: లోకేష్

ABN, First Publish Date - 2021-03-03T16:13:52+05:30

దివంగత నేత బాలయోగి వర్ధంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దివంగత నేత బాలయోగి వర్ధంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నివాళులర్పించారు. ‘‘బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి.. కోనసీమ అభివృధ్ధికి స్ఫూర్తిదాయకమైన సేవలందించి... తెలుగువారి ప్రతిభను చాటుతూ లోక్‌సభ స్పీకర్‌ హోదాలో దేశ రాజకీయాల్లోనే ఒక ధ్రువతారగా వెలిగారు జీఎంసీ బాలయోగిగారు. బాలయోగిగారి వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానాయకుని స్మృతికి  నివాళులు’’ అంటూ లోకేష్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-03T16:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising