ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్నం సుబ్బయ్య మరణం విచారకరం: లోకేష్

ABN, First Publish Date - 2021-01-15T19:10:34+05:30

మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాం తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం తెలిపారు. ‘‘తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో విద్యుత్‌శాఖ, పౌరసరఫరాలశాఖలను సమర్థవంతంగా నిర్వహించిన మాజీ మంత్రి పట్నం సుబ్బయ్యగారి మరణం విచారకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని లోకేష్ తెలిపారు. 


 


Updated Date - 2021-01-15T19:10:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising