ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాధనం దోపిడీకే నాడు-నేడు: Jawahar

ABN, First Publish Date - 2021-08-21T18:56:44+05:30

ప్రజాధనం దోపిడీకే నాడు-నేడు కార్యక్రమానికి తీసుకువచ్చారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రజాధనం దోపిడీకే నాడు-నేడు కార్యక్రమానికి తీసుకువచ్చారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ విమర్శలు గుప్పించారు. నాడు-నేడు పనులు పైన పటారం.. లోన లొటారంలా ఉందన్నారు. నాడు - నేడు అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దోపిడీకి నాడు-నేడు పనులను అక్షయ పాత్రగా మార్చుకున్నారని ఆరోపించారు. రెండేళ్లుగా విద్యావ్యవస్థను జగన్‌రెడ్డి సర్వనాశనం చేశారన్నారు. నాణ్యమైన విద్యలో 3వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజార్చారని తెలిపారు. వైసీపీ నేతల దోపిడీకి అధికారులు బలవుతున్నారని కేఎస్ జవహర్ అన్నారు. 

Updated Date - 2021-08-21T18:56:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising