ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది ప్రజాస్వామ్య విజయం: గోరంట్ల

ABN, First Publish Date - 2021-05-21T17:08:25+05:30

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పుపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి హర్షం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పుపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘సుప్రీం కోర్టు మార్గదర్శకాలకి అనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాలి అని సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్ట్. ప్రజాస్వామ్య విజయం ఇది. ప్రభుత్వం ఇప్పటికైనా పద్దతి మార్చుకుని చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలి’’ అంటూ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ట్వీట్ చేశారు.



Updated Date - 2021-05-21T17:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising