ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ వినియోగదారులకు సర్కార్ కొత్త షాక్: Devineni

ABN, First Publish Date - 2021-09-14T15:40:43+05:30

రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ... విద్యుత్ వినియోగదారులకు సర్కార్ కొత్తషాక్ ఇచ్చారన్నారు. నిరంతర ప్రక్రియగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఎలాంటి ఛార్జీల పెంపు చేయమని అబద్దపు హామీలు చెప్పారన్నారు. 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.11,500కోట్లు ప్రజలపై భారం మోపారని దేవినేని ఉమా ట్వీట్ చేశారు. 

Updated Date - 2021-09-14T15:40:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising