ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడడం లేదు.. కనబడడం లేదు: Devineni

ABN, First Publish Date - 2021-09-15T19:45:42+05:30

రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం ఈనెల 18న నందిగామలో జరుగనున్నట్లు మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం ఈనెల 18న నందిగామలో జరుగనున్నట్లు మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఇరిగేషన్ శాఖ 28 నెలలో ఏం ఖర్చు పెట్టారో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడడం లేదు, కనబడడం లేదన్నారు. ఇరిగేషన్ శాఖ గురించి ఏమి తెలుసు అని కన్నబాబు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పేదవాడి ఇచ్చే బియ్యంలో కోట్ల రూపాయిలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ లిక్కర్  తాగిన వారు చనిపోతున్నారని  అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు. నాసిరకం మద్యం అమ్ముతున్నారన్నారు. ఇసుకను హైదరాబాద్, బెంగళూరుకు, లారీల ద్వారా అధికార పార్టీకి చెందిన వారు లక్షల్లో అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. క్యాష్ అండ్ క్యారీ రూపంలో ఇసుక దోపిడీ జరుగుతోందని దేవినేని ఉమా అన్నారు. 

Updated Date - 2021-09-15T19:45:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising