ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతికి విద్యార్థుల భవిష్యత్తు బలికావాలా?: Devineni

ABN, First Publish Date - 2021-10-19T16:05:44+05:30

ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఒక ఏడాది తప్పించడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఒక ఏడాది తప్పించడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ....‘‘ఈ ఏడాది అమ్మఒడి ఎగ్గొట్టిన సర్కార్. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు. ఎన్నికల ముందు అందరికీ అని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఒక్కరికేనని మోసం చేశారు. విదేశీ విద్య, స్కాలర్షిప్‌లకు మంగళంపాడారు. ప్రభుత్వ అసమర్థత, అవినీతికి విద్యార్థుల భవిష్యత్తు బలికావాలా? చెప్పండి’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు. 


Updated Date - 2021-10-19T16:05:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising