ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచుకుంటూ... పోవడమంటే ఇదేనా?: దేవినేని

ABN, First Publish Date - 2021-06-17T13:47:24+05:30

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొత్త పన్ను విధానంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొత్త పన్ను విధానంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ఇన్నాళ్లూ అద్దె ఆధారంగా పన్ను  ఇక రిజిస్ట్రేషన్ విలువపై అంచనా వేస్తారట,  ఏటా పెంచుకుంటూ పోతారట ! మున్సిపల్ ఎన్నికల్లో నమ్మించి, ఓట్లు  వేయించుకొని ఇప్పుడు మోసం చేస్తారా? అండగా నిలవాల్సిందిపోయి ఆర్థికభారం మోపుతారా ?  పెంచుకుంటూ... పోవడమంటే ఇదేనా ? ప్రజలకు సమాధానం చెప్పండి వైయస్ జగన్’’ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు.



Updated Date - 2021-06-17T13:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising