ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖపై ఎందుకీ కక్ష చెప్పండి?: దేవినేని

ABN, First Publish Date - 2021-06-16T17:06:52+05:30

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాలనపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో  వైసీపీ ప్రభుత్వం పాలనపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘విశాఖ ఉక్కుని కేసులకోసం తాకట్టుపెట్టారు. డేటా సెంటర్ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. లులూని రద్దు చేసారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏపీకి గుడ్ బై  లక్షల కోట్ల పెట్టుబడులు, వేలఉద్యోగాలు సముద్రంలో కలిపేశారు. భూములు వేలం వేస్తున్నారు.  నాడు అమరావతి, నేడు విశాఖపై ఎందుకీ కక్ష చెప్పండి? వైయస్ జగన్’’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.



Updated Date - 2021-06-16T17:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising