ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోర్టుల అమ్మకాలపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా?: దేవినేని

ABN, First Publish Date - 2021-08-26T17:39:46+05:30

సీఎం జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారు. నామమాత్రపు ధరకే గంగవరంపోర్టు వాటా వదులుకున్నారు. కాకినాడపోర్టు లాగేసుకున్నారు. కృష్ణపట్నం పోర్టు చేతులు మార్చారు. బందరుపోర్టును గాల్లోపెట్టారు. రాష్ట్రంలో పోర్టుల అమ్మకాలు,లావాదేవీలపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? సీఎం జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-08-26T17:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising