ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఎస్ ఉద్యోగులు చెల్లించిన వాటా డబ్బు ఏమైంది?: దేవినేని

ABN, First Publish Date - 2021-08-21T14:55:03+05:30

సీపీఎస్ ఉద్యోగులతో ప్రభుత్వ చెలగాటమాడుతోందంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీపీఎస్ ఉద్యోగులతో ప్రభుత్వ చెలగాటమాడుతోందంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘సీపీఎస్ ఉద్యోగులతో ప్రభుత్వ చెలగాటం. 5నెలలుగా వారి ప్రాన్ ఖాతాల్లో జమకాని 500 కోట్ల కంట్రిబ్యూషన్. ఉద్యోగులు చెల్లించిన వాటా డబ్బు ఏమయ్యింది? అధికారంలోకొచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులను మోసం చేసి, నేడు వారి జీవితాలతో చెలగాటమాడుతున్న మాట వాస్తవంకాదా? వైఎస్ జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-08-21T14:55:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising