ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక అవకతవకలపై ప్రజలకు సమాధానం చెప్పండి: Devineni

ABN, First Publish Date - 2021-08-16T16:18:18+05:30

పీడీ ఖాతాలతో అన్ని శాఖల నిధులు స్వాహా అవడంపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పీడీ ఖాతాలతో అన్ని శాఖల నిధులు స్వాహా అవడంపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ....‘‘ పీడీ ఖాతాలతో అన్ని శాఖల నిధులు స్వాహా. చలానాలు, పరీక్ష ఫీజులు, పంచాయితీ, మున్సిపాలిటీల ఆదాయాలను సైతం వదల్లేదు. పీడీ ఖాతాల దెబ్బకు అన్ని శాఖల గల్లాపెట్టెలు ఖాళీ. కార్యాలయాల నిర్వహణకు చిల్లిగవ్వలేనీ వైనం. నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఆర్థిక అవకతవకలపై ప్రజలకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.   



Updated Date - 2021-08-16T16:18:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising